close
Choose your channels

'మనం' పాట విడుదల

Saturday, April 26, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
View Manam Gallery
View Manam Gallery

అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా తెరకెక్కిన సినిమా 'మనం'. అక్కినేని మూడు తరాల నటవారసులు ఈ సినిమాలో నటించారు. శ్రేయ నాగ్ తో జత కడుతుండగా, నాగచైతన్యతో సమంత జత కడుతుంది.

అన్నపూర్ణా బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్నందిస్తున్నాడు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అఖరి సినిమా కావడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అక్కినేని నాగార్జున స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడని సమాచారం. సినిమాని మే 23న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సినిమా ప్రమోషన్ లో భాగంగా శనివారం మనం సినిమాలో ఒక పాటను విడుదల చేశారు. 'పియో పియో రే....' అనే ఈ పాట పార్టీ సాంగ్ గా తెరకెక్కించారు. ఇందులో ఎఎన్నాఆర్ క్లాసిక్ సాంగ్ 'నేను పుట్టాను...' అనే పాట రీమిక్స్ ను తెరకెక్కించడం విశేషం. ఇప్పడు విడుదలైన ఈ పాట ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. సోషల్ నెట్ వర్కింగ్ లో వైరల్ సృష్టిస్తుంది.

Watch Manam Trailers

Follow us on Google News and stay updated with the latest!