close
Choose your channels

11న మంచు వారి మల్టీస్టారర్ ఆడియో

Wednesday, January 8, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'పాండవులు పాండవులు తుమ్మెద'. మోహన్ బాబు, విష్ణు, మరోజ్, వరుణ్ సందేశ్, తనీష్ లు హీరోలు, రవీనాటాండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. లక్ష్యం ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు. బప్పిలహరి, అచ్చు, బాబా సెహగల్ సంగీత మందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల ఈనెల 11న హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో జరగనుంది. ఈ సంవత్సరం విడుదలౌతున్న అతి పెద్ద మల్టీస్టారర్ గా ఈ సినిమా అంచనాలను పెంచుతుంది.

Follow us on Google News and stay updated with the latest!