close
Choose your channels

కళాతపస్వికి అరుదైన గౌరవం...

Tuesday, May 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్, మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ చేతుల మీదుగా అవార్డు స్వీక‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ అవార్డు స్వీక‌రించిన అనంతం వేదిక‌పై కె.విశ్వ‌నాథ్ ప్ర‌సంగించ‌నున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1969 నుండి ప్ర‌ధానం చేస్తున్నారు. అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ అవార్డు స్వీక‌ర్త వేదిక‌పై ప్ర‌సంగించ లేదు. ఇలాంటి అరుదైన గౌర‌వం క‌ళాత‌ప‌స్వికి ద‌క్కనుంది. కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖామంత్రి ఎం.వెంక‌య్య‌నాయుడు చొర‌వ‌తో క‌ళాత‌ప‌స్వికి వేదిక‌పై ప్ర‌సంగించ‌బోతున్నారు. యాభై ఏళ్ళ సినీ ప్ర‌స్థానంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చేసిన కృషిపై ఆయ‌న మాట్లాడబోతార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.