close
Choose your channels

ఇంట్రస్టింగ్ టైటిల్ తో శిరీష్..

Tuesday, June 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాతో హీరోగా మంచి విజ‌యాన్నే అందుకున్నాడు హీరో అల్లు శిరీష్‌. ఇప్పుడు హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` ద‌ర్శ‌కుడు విఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రంలో అల్లు శిరీష్‌తో శీర‌త్‌క‌పూర్ న‌టిస్తుంది. ప్ర‌స్తుం నిర్మాణ ద‌శ‌లోని ఈ సినిమాకు ఏ నిమిషము ఏమీ జ‌రుగునో అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. టైటిల్‌తోనే తాను ఎలాంటి సినిమా తీయ‌బోతున్నాడ‌నేది ద‌ర్శ‌కుడు ఆనంద్ చెప్ప‌క‌నే చెప్పేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.