close
Choose your channels

డిటిఎస్ మిక్సింగ్ లో అరకు రోడ్ లో...

Sunday, October 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `అర‌కు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి డిటిఎస్ మిక్సింగ్ జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ప్రస్తుతం మా `అర‌కు రోడ్ లో` చిత్రానికి డిటిఎస్ మిక్సింగ్ జరుగుతోంది. దీంతో అన్ని కార్యక్రమాలు పూర్తి అయినట్లే. ఇటీవల విడుదలయిన ఆడియో కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. ముఖ్యముగా ప్రభాస్ గారు విడుదల చేసిన సాంగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. దర్శకుడు వాసుదేవ్ మంచి కథ తో ఈ సినిమాని తెరకెక్కించాడు. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. అతి త్వరలో రిలీజ్ డేట్ తెలుపుతాము..అని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.