close
Choose your channels

తొలిసారిగా పూర్తిగా మహిళలతోనే నిర్మిస్తున్న చిత్రం

Wednesday, July 5, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఎన్నో మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన భీమవరం టాకీస్ బ్యాన‌ర్‌పై రూపొందనున్న 91 వ చిత్రం జూలై 14 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే 75 సంవ‌త్స‌రాల తెలుగు చల‌న చిత్ర చరిత్ర‌లో తొలిసారి అంద‌రూ మ‌హిళ‌ల‌తోనే రూపొంద‌బోయే ఏకైక చిత్ర‌మిదే. ఇందులో ప్రధాన పాత్రలో జోస్నా , హ‌ర్షిణి, మేఘ‌, రోజా భార‌తి ప్ర‌వ‌ల్లిక త‌దిత‌రులు న‌టించ‌బోతున్నారు. ఈ చిత్రానికి దర్శ‌కుడుః కె.ఆర్‌.ఫ‌ణిరాజ్‌, కెమెరాః క‌ర్ణ‌, నిర్మాతః తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.