close
Choose your channels

గోపీచంద్‌ను లైన్‌లో పెట్టాడు

Monday, September 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్ మ‌హారాజా ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత వేరే సినిమాలేవీ చేయడం లేదు. విక్రం సిరి దర్శకత్వంలో ఇప్పుడు సినిమాను స్టార్ట్ చేశాడు. ప‌వ‌ర్ ఫేం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత చ‌క్రి అనే ద‌ర్శ‌కుడితో ర‌వితేజ ఓ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే.

అయితే కొన్నికార‌ణాల‌తో సినిమా ఆగిపోయింది. ద‌ర్శ‌కుడు చ‌క్రి అదే క‌థ‌ను తీసుకెళ్ళి గోపీచంద్‌కు చెప్పాడ‌ట‌. క‌థ బావుండ‌టంతో గోపీచంద్ న‌టించ‌డానికి రెడీ అయిపోయాడ‌ని, భ్య‌వ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. ఆక్సిజ‌న్ సినిమా త‌ర్వాత గోపీచంద్, సంప‌త్ నందిల సినిమా ఉంటుంది. దీని త‌ర్వాతే చ‌క్రి సినిమా సెట్స్‌లోకి వెళుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.