close
Choose your channels

తమ్ముడి తర్వాత అన్నతో

Tuesday, July 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌మిళంలో కూడా `ధీర‌న్ అధిగారం ఒండ్రు` అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హీరో కార్తీ ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ త‌మిళంలో కూడా విడుద‌ల‌వుతుంది. ఈ రెండు సినిమాలతో ర‌కుల్‌కు త‌మిళంలో మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ త‌న త‌దుప‌రి చిత్రంలో ర‌కుల్‌నే హీరోయిన్‌గా తీసుకోబోతున్నాడు.

ఈ సినిమా కాకుండా సెల్వ‌రాఘ‌వ‌న్‌, సూర్య కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కూడా ర‌కుల్‌నే హీరోయిన్‌గా తీసుకుంటార‌ట‌. సూర్య ప్ర‌స్తుతం తానా సెంద కూట్ట‌మ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే సెల్వ‌రాఘ‌వ‌న్ సినిమా మొద‌ల‌వుతుంది. మ‌రో ప‌క్క ఇరుదు సుట్రు ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో సూర్య మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.