close
Choose your channels

రాంచ‌ర‌ణ్‌తో మ‌ణిర‌త్నం...?

Tuesday, September 13, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందనుంద‌ని గ‌తంలో వార్త‌లు వినిపించాయి. ఓకే బంగారం చిత్ర క‌థ‌నే మ‌ణిర‌త్నం రాంచ‌ర‌ణ్‌కు వినిపించాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ వార్త‌ల‌కు బ్రేక్ ప‌డ్డాయి. ఇప్పుడు మ‌ళ్ళీ ఈ వార్త‌ల‌కు ఊత‌మందుతున్నాయి. రీసెంట్‌గా మ‌ణిర‌త్నం రాంచ‌రణ్‌ను క‌లిసి క‌థ చెప్పాడ‌ట‌.

రాంచ‌ర‌ణ్ కూడా న‌టించ‌డానికి ఓకే చెప్పాడ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన విష‌యాలు తెలుస్తాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం రాంచ‌ర‌ణ్ ధృవ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.