close
Choose your channels

ప‌వ‌న్ - ఎ.ఎం.ర‌త్నం మూవీ డీటైల్స్..!

Thursday, September 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే...తాజాగా ప‌వ‌న్ మ‌రో మూవీ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

త‌మిళ్ లో మోహ‌న్ లాల్, విజ‌య్ కాంబినేష‌న్లో రూపొందిన జిల్లా చిత్రం రీమేక్ లో ప‌వ‌న్ న‌టించేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని ఎ.ఎం.ర‌త్నం నిర్మించ‌నున్నారు. జిల్లా చిత్రాన్ని డైరెక్ట్ చేసిన నీస‌న్ తెలుగు రీమేక్ కూడా డైరెక్ట్ చేయ‌నున్నాడు. ప‌వ‌న్ తో ఖుషీ చిత్రాన్నినిర్మించిన ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్ కు మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ వ‌చ్చే సంవ‌త్స‌రంలో సెట్సై పైకి వెళ్ళ‌నుంది..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.