close
Choose your channels

ముంబైలో '2.0'...

Wednesday, February 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ `2.0`. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శుభ‌క‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల బ‌డ్జెట్‌తో హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతోంది. అక్ష‌య్‌కుమార్ ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఎమీజాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా ఇప్పుడు ముంబైలో చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ముంబైలో ఫైన‌ల్ లెగ్ షూట్ జ‌రుపుకుంటుంద‌ని హీరోయిన్ ఎమీ జాక్స‌న్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేసి, డైరెక్ట‌ర్ శంక‌ర్ ఉన్న ఫోటోను షేర్ చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.