close
Choose your channels

ఇప్పుడు సుమన్ వంతు...

Tuesday, November 3, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీమంతుడు` చిత్రంతో నటీనటులందరూ ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన గ్రామాల దత్తత కాన్సెప్ట్ ను ఇంకా బలంగా ఫాలోకావడం మొదలు పెట్టారు. శ్రీమంతుడు హీరో మహేష్ తో పాటు హీరోయిన్ శృతిహాసన్ కూడా గ్రామాలను దత్తత తీసుకుంది. తర్వాత మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ గ్రామాలను దత్తత తీసుకున్నారు. ముఖ్యంగా మహేష్, ప్రకాష్ రాజ్ లు మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు వీరిని సీనియర్ నటుడు సుమన్ ఫాలో అయ్యాడు. సుమన్ కూడా మహబూబ్ నగర్ లోని సుద్ధపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మరి సుమన్ తన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తాడో చూడాలి మరి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.