close
Choose your channels

ఆ హీరోయిన్స్ మరోసారి కలిసి నటిస్తున్నారు..

Wednesday, February 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ‌తంలో తెలుగులో బృందావ‌నం, బ్ర‌హ్మోత్సవం సినిమాల్లో క‌లిసి న‌టించారు. ఇప్పుడు మూడోసారి ఈ హీరోయిన్స్ క‌లిసి న‌టించ‌నున్నార‌ట‌. అయితే వీరిద్ద‌రి కాంబోలో క‌లిసి తెర‌ను షేర్ చేసుకోనున్న హీరో మాత్రం తెలుగు హీరో కాదు. త‌మిళ హీరో విజ‌య్‌. హీరో విజ‌య్‌, అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి థాను ఓ సినిమాను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్స్‌గా స‌మంత‌, కాజ‌ల్ పేర్లు విన‌ప‌డుతున్నాయి. పోలీస్‌(త‌మిళంలో థెరి) సినిమా త‌ర్వాత విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో రానున్న ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను అందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.