మెహ‌ర్ ర‌మేశ్ కొత్త బాధ్య‌త‌లు...

  • IndiaGlitz, [Sunday,September 02 2018]

కంత్రి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్ త‌దుప‌రి ఎన్టీఆర్‌తో శ‌క్తి, ప్ర‌భాస్‌తో బిల్లా, వెంక‌టేశ్‌తో షాడో సినిమా చేశాడు. నాలుగు సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ అయ్యాయి. అయితే మెహ‌ర్ ర‌మేశ్‌కు ఇండ‌స్ట్రీలోని పెద్ద‌ల‌తో మంచి రిలేష‌న్స్ ఉన్నాయి.

ఆ కార‌ణంగా మెహ‌ర్ త‌రుచు ఏదో ఒక ఫంక్ష‌న్ మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తుంటాడు. ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల్లో బిజీ కానున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాణ సంస్థ ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను మెహ‌ర్ ర‌మేశ్ పర్య‌వేక్ష‌ణ చేయ‌బోతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి కొత్త బాధ్య‌త‌తో మెహ‌ర్ ర‌మేశ్ ఏం చేస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

More News

రీషూట్ నిజ‌మేగా!

ఓ మోస్త‌రు హీరోలు కాకుండా కాస్త స్టార్ హీరోల రేంజ్‌కు వెళితే మారుతికి క‌ష్ట‌మైపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వెంక‌టేశ్‌తో మారుతి చేసిన బాబు బంగారం  

తెలుగు మూవీని రీమేక్ చేస్తున్న విజ‌య్ ఆంటోని...

న‌కిలీ, డా.స‌లీమ్ చిత్రాల‌తో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న విజ‌య్ ఆంటోని బిచ్చగాడు స‌క్సెస్‌తో పెద్ద క‌మ‌ర్షియ‌ల్ మార్కెట్‌ను తెలుగులో క్రియేట్ చేసుకున్నాడు.

హీరోకు కోర్టు హెచ్చ‌రిక‌...

త‌మిళ హీరో శింబుపై  మ‌ద్రాస్ హైకోర్టు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. శింబు గ‌తంలో ఫ్యాష‌న్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో 'అర‌స‌న్‌' అనే మూవీ చేయ‌డానికి 50 ల‌క్ష‌ల రూపాయ‌లు అడ్వాన్స్ తీసుకున్నారు.

సైరా లో అవుకురాజు గా సుదీప్

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో.. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా

ముఖ్య‌మంత్రి పాత్ర‌లో విజ‌య్‌

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి 'స‌ర్కార్' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.