జూలై 5న స‌మంత అక్కినేని ఫ‌న్ రైడ‌ర్‌ `ఓ బేబీ` విడుద‌ల‌

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ' ఓ బేబీ'. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూలై 5న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. 

అన్ని ఎలిమెంట్స్‌ను మిక్స్‌చేసిన‌ ఔట్ అండ్ ఔట్ ఫ‌న్ రైడ‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. క‌టుంబం, బంధాలు, బంధుత్వాలతో జీవితాన్ని ఎలా గ‌డ‌పాల‌నే విష‌యాల‌ను ఆలోచింప చేసే కోణంలో సినిమాను డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి తెర‌కెక్కించారు.

రీసెంట్‌గా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై రూపొందిన ఈ చిత్రం కోసం ఆర్టిస్టులు, సాంకేతిక బృందంలో మ‌హిళ‌లు ఎక్కువ‌గా ప‌నిచేయ‌డం విశేషం.

More News

మురళీ మోహన్‌కు ఆపరేషన్.. చిరు దంపతుల పరామర్శ

టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు.

మళ్లీ ‘ప్రేమ’ నేర్చుకోవడం సాధ్యమేనా..!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సినీ ప్రియులు, జనసేన కార్యకర్తలు, అభిమానులకు కొత్త పరిచయం చేయనక్కర్లేదు.

చివరి రక్తపుబొట్టు వరకు ప్రజాసేవే.. ఇప్తార్ విందులో బాలయ్య

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి నిలిచిన ఎమ్మెల్యే బాలయ్య ముస్లిం సోదరులకు ఇపఫ్తార్ విందు ఇచ్చారు.

ఘనంగా జరిగిన సూపర్‌స్టార్‌ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు

పద్మ భూషణ్‌ నటశేఖర సూపర్‌ స్టార్‌ కృష్ణ గారి 77వ జన్మదిన వేడుకలు మే31న హైదరాబాద్‌ పద్మాలయ స్టూడియోస్‌లో

మోదీ ప్రమాణం చేసిన మరుసటి రోజే షాకింగ్ న్యూస్!

ఇండియా అభివృద్ధి చెందుతోంది.. తగు సంక్షేమ పథకాలు పేదలకు కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నాం..