'జయం మనదేరా' కి15 ఏళ్లు

  • IndiaGlitz, [Wednesday,October 07 2015]

మ‌హ‌దేవ‌నాయుడు, రుద్ర‌మ‌నాయుడు (అభిరామ్‌).. ఇలా రెండు విభిన్న పాత్ర‌ల్లో వెంక‌టేష్ వెండితెర‌పై సంద‌డి చేసిన చిత్రం 'జ‌యం మ‌న‌దేరా'. ఎన్‌.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా కోసం వెంక‌టేష్ 2000వ సంవ‌త్స‌రానికి గానూ 'ఉత్త‌మ‌ న‌టుడు'గా 'ఫిల్మ్ ఫేర్' పుర‌స్కారాన్ని పొందారు.

సౌంద‌ర్య‌, భాను ప్రియ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా కోసం వందేమాత‌రం శ్రీ‌నివాస్ అందించిన స్వ‌రాలు ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'మెరిసేటి జాబిలి నీవే' పాట అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నంగా నిలిచింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై డి.సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా 2000వ సంవ‌త్స‌రంలో అక్టోబ‌ర్ 7న విడుద‌లైంది. అంటే..నేటికి 'జ‌యం మ‌న‌దేరా' విడుద‌లై 15 ఏళ్లు పూర్త‌వుతోంద‌న్న‌మాట‌

More News

రామ్ చరణ్ ఆ పరంపర కొనసాగిస్తాడా?

'బ్రూస్ లీ -ది ఫైటర్'అంటూ అతి త్వరలో వెండితెరపై నవరసాలను పండించేందుకు సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్.

సూపర్..అనుష్క!

జులై 21,2005..ఈ తేది అందాల నటి అనుష్క కెరీర్ లో మరిచిపోలేనిది.ఎందుకంటే..

'బ్రూస్ లీ' ఓవర్ సీస్ లో మెగా రిలీజ్....

తెలుగు సినిమాకి ఓవర్ సీస్ మార్కెట్...మరో నైజాంలా తయారయ్యింది.అందుకనే స్టార్ హీరోలు ఓవరర్ సీస్ పై ఫోకస్ పెంచారు.

బాహుబలి 2 రిలీజ్ ఎప్పుడు...?

ప్రభాస్,రానా,అనుష్క..ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి.ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

పిల్లలు కావాలంటున్న హన్షు

దేశముదురు పక్కన తెల్లటి బార్బీ బొమ్మలా కనిపించిన ఉత్తరాది చిన్నది హన్సిక. ఈ మధ్య కాలంలో తెలుగు కన్నా తమిళం మీదే ఎక్కువ దృష్టి పెట్టింది.