తెలుగు రాష్ట్రాల్లో 2.0 క‌లెక్ష‌న్స్ డ్రాప్

  • IndiaGlitz, [Saturday,December 01 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. న‌వంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు త‌మిళ, హిందీ భాష‌ల్లో గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం తొలిరోజునే 110 కోట్ల రూపాయ‌లు క‌లెక్ట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 21.5 కోట్ల రూపాయలు వ‌సూలు చేసింది. అయితే రెండో రోజు వ‌చ్చేస‌రికి ఈ క‌లెక్ష‌న్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయ‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను మాత్ర‌మే సాధించింది. అది కూడా వీకెండ్ శనివారం అయ్యి ఉండి కూడా క‌లెక్ష‌న్స్ డ్రాప్ కావ‌డం డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌ను కాస్త క‌ల‌వ‌రపెడుతుంద‌ట‌. మ‌రి వ‌ర‌ల్డ్ వైడ్ ఎంత వ‌సూళ్లు వ‌చ్చాయో అధికారికంగా నిర్మాత‌లు ఎంత ప్ర‌క‌టిస్తారో చూడాలి.

More News

చిరు అసంతృప్తి.. సైరా వ‌చ్చే ఏడాదేనా

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నిరాశ త‌ప్పేలా లేదు. ఎందుకంటే.. ఆయ‌న 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది.

మ‌రో భారీ త్రిభాషా చిత్రం మొద‌లైంది...

ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ మోహ‌న్ లాల్‌ టైటిల్ పాత్ర‌లో ఓ భారీ పీరియాడిక్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. 16వ శ‌తాబ్దానికి చెందిన ప్ర‌ముఖ నావికా సేనాధిప‌తి మ‌ర‌క్కార్ జీవితానికి

అఖిల్ సినిమా పై బోయ‌పాటి క్లారిటీ...

మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో చేస్తున్న 'విన‌య విధేయ రామ‌' పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌తో బిజీ బిజీగా ఉన్నారు.

డిసెంబర్ 14న 'హుషారు' విడుదల

లక్కీ మీడియా సంస్థలో 9వ చిత్రంగా వస్తున్న మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'హుషారు' అన్ని హంగులతో ఈ నెల డిసెంబర్ 14న విడుదల అవుతుంది .ఇటీవలే ఎంతో ఉత్సాహంగా బస్సు టూర్ లో భాగంగా  తెలంగాణ

'సుబ్రహ్మణ్యపురం' కోసం రానా

సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరో రానా సందడి చేయబోతున్నాడు.అయితే ఇందులో ఆయన నటించడం లేదు..కాకపోతే రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుంది..