'2.0' ప్రమోషన్స్ స్టార్ట్...

  • IndiaGlitz, [Thursday,June 29 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సైంటిఫిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్ '2.0'. 2010లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన మూవీ 'రోబో' సీక్వెల్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఎమీ జాక్స‌న్ న‌టిస్తుంది. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్నారు. సినిమా విడుద‌ల‌కు ఎనిమిది నెల‌లు స‌మ‌యం ఉండ‌గానే సినిమా యూనిట్ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసేసింది. ప్ర‌మోష‌న్స్‌తో సినిమాను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్ళ‌డానికి లైకా ప్రొడ‌క్ష‌న్స్ క్రియేటివ్ హెడ్ రాజ‌మ‌హాలింగం ఆలోచిస్తున్నారు. మా సినిమాను హాలీవుడ్ సినిమాగా భావిస్తున్నాం కాబ‌ట్టే ప్ర‌మోష‌న్స్ కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నామ‌ని, అందుకే వంద అడుగుల ఎత్తుతో బెలూన్‌ను త‌యారు చేసి విదేశాల్లో బెలూన్ సంద‌డి చేయ‌నుంది. దుబాయ్‌లో ఆడియో వేడుక‌ను పాతిక కోట్ల ఖ‌ర్చుతో నిర్వ‌హించ‌నున్నారు.

More News

నాని మూవీలో బాలీవుడ్ నటుడు...

వరుస విజయాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరాం దర్శకత్వంలో

'జయదేవ్'తో గంటా రవికి గ్రేట్ ఫ్యూచర్ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

గంటా రవి హీరోగా పరిచయం చేస్తూ మాళవికా రాజ్ హీరోయిన్ గా డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో

జూలై 7న 'స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్' గ్రాండ్ రిలీజ్

స్పైడర్ మ్యాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండడు.

28 శాతం జీఎస్టీ పై ధ్వజ మెత్తిన టీ-ఫిలించాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షడు ఆర్.కె గౌడ్

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫిలిం ఇండస్ర్టీ పై 28శాతం జీఎస్ టీ విధిస్తు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈనెల 30న 'కదిలే బొమ్మల కథ'

శ్రీమతి మేరుగు బతుకమ్మ ఆశీస్సులతో తరుణిక ఆర్స్ట్ పతాకంపై అజయ్ నిర్మిస్తోన్న చిత్రం 'కదిలే బొమ్మల కథ'.