'2.0' ట్రైల‌ర్ హ‌ల్ చ‌ల్‌

  • IndiaGlitz, [Monday,November 05 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. 'రోబో' సీక్వెల్‌గా నవంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఏషియాలోనే సెకండ్ హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీగా.. ఇండియాలోనే తొలి హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీగా సినిమా రూపొందింది. సినిమా కోసం 550 కోట్ల‌ రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారు.

ట్రైల‌ర్‌ను న‌వంబ‌ర్ 3న విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం '2.0' ఫీవ‌ర్ కొన‌సాగుతుంది. టీజ‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో 25 మిలియ‌న్ వ్యూస్‌తో సెన్సేష‌న్‌కు తెర తీసింది. త‌మిళంలో 8 మిలియ‌న్‌, హిందీలో 10.6 మిలియ‌న్‌, తెలుగులో 3.6 మిలియ‌న్ .. మొత్తంగా 25 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్‌ను ద‌క్కించుకుని సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది '2.0'.

More News

దాస‌రిగా పాత్ర‌లో న‌టించేదెవ‌రంటే...

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అని రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది.

అదంతా అబ‌ద్ధ‌మంటున్న వ‌ర్మ‌

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఇప్పుడు ఫోక‌స్ అంతా 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌'పైనే ఉంది. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌కి సంబంధించి మూడు బ‌యోపిక్స్ రూపొందుతున్నాయి.

త్రిష విజ్ఞ‌ప్తి.. ప‌ట్టించుకుంటారా?

త్రిష ఓ ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌కు ఓ విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రి ఆ చానెల్ వారు ప‌ట్టించుకుంటారా? అనేది ఇప్పుడు అంద‌రిలోనూ మెదులుతున్న ప్ర‌శ్న‌.

గ‌న్ ఫైరింగ్ నేర్చుకుంటున్న చిరు..

మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న యూనిట్ హైద‌రాబాద్‌లో

శోభన్‌బాబు అవార్డుల వేడుక దిగ్విజయానికి కృషి చేస్తాం: పరుచూరి బ్రదర్స్

ప్రముఖ కథానాయకుడు శోభన్‌బాబు పేరిట ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయబోతోంది అఖిల భారత శోభన్‌ బాబు సేవాసమితి.