సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న '2.0' టీజ‌ర్‌

  • IndiaGlitz, [Friday,September 14 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీ జాక్స‌న్ న‌టీన‌టులుగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ రూపొందిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న  ఈ సినిమా టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.

టీజ‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో 32.4 మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది. అందులో యూట్యూబ్‌లో 24.8 మిలియ‌న్ వ్యూస్‌, పేస్‌బుక్‌లో 4.1 మిలియ‌న్ వ్యూస్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది.

450 కోట్ల రూపాయ‌ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ను పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సినిమాను న‌వంబ‌ర్ 29న విడుద‌ల చేస్తున్నారు. 

More News

'దీర్ఘఆయుష్మాన్ భవ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా  ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలొ తెరకెక్కుతోన్న చిత్రం "దీర్ఘఆయుష్మాన్ భవ".

'పల్లెవాసి' మోషన్ పోస్టర్ విడుదల

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం "పల్లెవాసి".ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు.

డిసెంబర్ 21న వై ఎస్ అర్ బయోపిక్ యాత్ర విడుదల

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర‌ రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ను యాత్ర  పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'క్రేజీ క్రేజీ ఫీలింగ్'

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం 'క్రేజీ క్రేజీ ఫీలింగ్ '. సంజయ్ కార్తీక్ దర్శకుడు విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు .

స్టూడెంట్ పాత్ర‌లో..

రెజీనా క‌సండ్ర‌.. త‌మిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై అమ్మడు తెలుగు సినిమాల్లో రాణించే ప్ర‌య‌త్నాలు చేసింది. కొంత మేర స‌క్సెస్ సాధించినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం పేరు తెచ్చుకోలేక‌పోయింది.