'వీరుడొక్కడే' సక్సెస్ మీట్..

  • IndiaGlitz, [Monday,March 24 2014]

cభీమవరం టాకీస్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ 'వీరుడొక్కడే'. అజిత్, తమన్నా జంటగా తమిళంలో 'వీరం' అనే పేరుతో విడుదలై అక్కడ ఘనవిజయం సాధించిన ఈ సినిమాని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు వీరుడొక్కడే అనే పేరుతో అందించాడు. తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తున్న ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

నిర్మాత తమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ 'క్రికెట్, పరీక్షలు, ఎన్నికలు ఇన్ని సీజన్స్ లో విడుదలైన ఈసినిమా మంచి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. విడుదలైన అన్నిచో్ట్ల మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ట్రాఫిక్ సినిమా తర్వాత ఇంత మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని తెలిపారు.

రమేష్ పుప్పాల మాట్లాడుతూ '300 థియేటర్స్ లో విడుదలై అన్నిచోట్ల మంచి కలెక్షన్స్ రాబట్టడం అంత సులభం కాదు. రామసత్యనారాయణ ఇంకా మరిన్ని మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ 'ఇండస్ర్టీలో అందరి మంచిని కోరే వ్యక్తి రామసత్యనారాయణ. ఆయన గతంలో చాలా చిత్రాలను ప్రేక్షకులకు అందించినప్పటికి ట్రాఫిక్, వీరుడొక్కడే సినిమాలు ఆయనకి మంచి పేరుని తీసుకొచ్చాయి. ఆయన తెలుగు స్ర్టయిట్ సినిమాల రేంజ్ కి ఎదగాలని ఆశిస్తున్నాను' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొడాలి వెంకటేశ్వరరా