టీవీ పరిశ్రమలోని ఆ 33 మంది కరోనా ఫలితం వచ్చేసింది..

  • IndiaGlitz, [Saturday,June 27 2020]

లాక్‌డౌన్ అనంతరం ఇటీవలే షూటింగ్‌లకు సిద్ధమైన టీవీ పరిశ్రమకు నటుడు ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో షాక్ తగిలనట్టైంది. ఆదిలోనే అవరోధాలు ఎదురవడంతో బెంబేలెత్తిపోయింది. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి క్యాస్ట్ అండ్ క్రూకి సంబంధించిన 33 మందిని కరోనా పరీక్షలకు పంపించింది. ఫలితం వచ్చేవరకూ షూటింగ్‌ని నిలిపివేసింది. అయితే నేడు ఆ 33 మంది ఫలితం వచ్చేసింది. వారందరికీ నెగిటివ్ అని తేలడంతో టీవీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. ఇక మీదట షూటింగ్‌ను ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా మరింత జాగ్రత్తగా జరపాలని టీవీ పరిశ్రమ నిర్ణయించింది.

More News

ఢిల్లీ - గురుగ్రామ్ సరిహద్దుల్లో మిడతల దండు..

ఓ పక్క కరోనా దేశాన్ని కుదిపేస్తుంటే.. మరోపక్క మిడతల దండు భయాందోళనకు గురి చేస్తోంది.

కీలక నిర్ణయం తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. సుశాంత్ మరణించి 13 రోజులైన సందర్భంగా ‘గుడ్‌బై సుశాంత్’ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది

దాసరి ఆస్తి వివాదంలో చిరంజీవి.. వివరణ ఇచ్చిన అరుణ్

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుల మధ్య ఆస్తి వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్న విషయం తెలిసిందే.

నాలుగు సౌతిండియ‌న్ లాంగ్వేజెస్‌లో ఒకేసారి విడుద‌లైన యాక్ష‌న్ హీరో విశాల్ 'చ‌క్ర' ట్రైల‌ర్‌

తెలుగు,త‌మిళ‌,మ‌ల‌యాళ‌,క‌న్న‌డ నాలుగు ద‌క్షినాది భాష‌ల్లో ఒకేసారి యాక్ష‌న్‌ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌`

'ఫ్యామిలీ ప్యాక్' మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పి.ఆర్.కె ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.