4డీ ట‌క్నాల‌జీ.. 120 కెమెరాలు..

  • IndiaGlitz, [Thursday,November 22 2018]

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్‌'. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. రీసెంట్‌గా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట‌య్యింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని 4డీ టెక్నాల‌జీతో తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌.

'2.0' కంటే బెట‌ర్ క్వాలిటీతో సినిమాను నిర్మిస్తున్నార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ కోసం 120 కెమెరాల‌ను వాడుతున్నార‌ట‌. 4డీ టెక్నాల‌జీతో తెర‌కెక్క‌బోయే తొలి చిత్ర‌మిదే అవుతుంది. తార‌క్‌, చెర్రీ సినిమా అంటే ఎన్ని అంచ‌నాలుంటాయో తెలిసిందే. కాబ‌ట్టి ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా సినిమాను నిర్మిస్తున్నాడ‌ట నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌.

More News

డేట్ ఫిక్స్ చేసుకున్న నితిన్‌

ఈ ఏడాది 'ఛలో' సినిమాతో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. ఈ యువ ద‌ర్శ‌కుడు నితిన్‌తో 'భీష్మ' సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు.

త‌మిళ రీమేక్‌లో నితిన్‌

యువ హీరో నితిన్ ఓ త‌మిళ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

మ‌రాఠీ రీమేక్‌లో కృష్ణ వంశీ

ఒక‌ప్పుడు క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరు సంపాదించుకున్న కృష్ణ వంశీ .. ఇప్పుడు స‌క్సెస్ కోసం ఎదురుచూసే ద‌ర్శ‌కుడిగా మారిపోయారు.

నాగచైతన్య, సమంత, శివ నిర్వాన సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తి..

రియ‌ల్ లైఫ్ క‌పుల్ నాగ‌చైత‌న్య, స‌మంత నిన్నుకోరి ఫేమ్ శివ‌నిర్వాన ద‌ర్శ‌క‌త్వంలో క‌లిసి న‌టిస్తున్నారు. ఈ ఇద్ద‌రూ న‌టిస్తున్న నాలుగో సినిమా ఇది.

'సుబ్రమణ్యపురం' ట్రైలర్ చూస్తుంటే సినిమా చూడాలనిపిస్తుంది - అఖిల్ అక్కినేని

భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై  చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి.