'శిరిడి సాయి'కి ఐదేళ్లు

  • IndiaGlitz, [Wednesday,September 06 2017]

'అన్న‌మ‌య్య‌', 'శ్రీ‌రామ‌దాసు' వంటి విజ‌య‌వంత‌మైన ఆధ్యాత్మిక చిత్రాల త‌రువాత క‌థానాయ‌కుడు నాగార్జున‌, ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ ప్ర‌య‌త్నం 'శిరిడి సాయి'. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో నాగార్జున న‌ట‌న అల‌రిస్తుంది.

శ్రీ‌కాంత్‌, శ్రీ‌హ‌రి, సాయికుమార్‌, క‌మ‌లిని ముఖ‌ర్జీ, బ్ర‌హ్మానందం, అలీ, సాయాజీ షిండే ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. 'ఒక్క‌డే దేవుడు' అంటూ శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ పాడిన పాట ఈ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఎస్‌.గోపాల్ రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం మ‌రో ఆక‌ర్ష‌ణ‌. సెప్టెంబ‌ర్ 6, 2012న విడుద‌లైన 'శిరిడి సాయి' నేటితో ఐదేళ్లు పూర్తిచేసుకుంటోంది.

More News

'నువ్వు నాకు న‌చ్చావ్‌'కి 16 ఏళ్లు

గ‌త రెండు ద‌శాబ్దాల కాలంలో.. కుటుంబ స‌మేతంగా చూడ‌దగ్గ సినిమాలు ప‌రిమిత సంఖ్య‌లోనే రూపొందాయి. అలాంటి వాటిలో క్లాసిక్‌గా నిలిచిన చిత్రం 'నువ్వు నాకు న‌చ్చావ్‌'.

తెలుగు క్వీన్ గా తమన్నా...

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ ను దక్షిణాది తెలుగు,తమిళ,కన్నడ,మలయాలంలో

'రాజా ది గ్రేట్ ' చిత్రంలో నటిస్తున్న మాస్ మహారాజా రవితేజ తనయుడు మహాధన్

మాస్ మహారాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాజా ది గ్రేట్'.

లావణ్య చేయనంటూ తప్పుకుంది...

లావణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తుంది.

బాలీవుడ్‌కి నాని మూవీ...

వ‌రుస చిత్రాల‌ను సాధిస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన చిత్రం 'నిన్ను కోరి'.