సెంటిమెంట్ న‌మ్ముకున్న ఆది

  • IndiaGlitz, [Wednesday,February 10 2016]

యువ హీరో ఆది న‌టించిన తాజా చిత్రం గ‌రం. ఈ చిత్రాన్ని పెళ్లైన కొత్త‌లో...ఫేం మ‌ద‌న్ తెర‌కెక్కించారు. సాయికుమార్ నిర్మాణ రంగంలో ప్ర‌వేశించి తొలి ప్ర‌య‌త్నంగా ఆది తో గ‌రం చిత్రాన్ని నిర్మించారు. వైవిధ్య‌మైన క‌ధాంశంతో రూపొందిన గ‌రం ఈ నెల 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆది గ‌రం సినిమా విజ‌యం పై మాత్రం చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు. ఎందుకంత న‌మ్మ‌కంగా ఉన్నాడంటే...గ‌రం ఆదికి ఏడ‌వ సినిమా. ఈ ఏడ‌వ సినిమా అనేది హీరోల‌కు సెంటిమెంట్ గా మారింది. ఖ‌చ్చితంగా ఏడ‌వ సినిమా కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలుస్తుంది. మ‌హేష్ బాబు ఒక్క‌డు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖుషీ, ఎన్టీఆర్ సింహాద్రి, నాగ చైత‌న్య మ‌నం...వారికి ఏడ‌వ సినిమా కావ‌డం...సూప‌ర్ హిట్ కావ‌డంతో ఆది కూడా త‌న‌కు ఏడవ సినిమా అయిన గ‌రం ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌నే థీమాతో ఉన్నారు. మ‌రి...ఆది న‌మ్మ‌కం నిజ‌మ‌వుతుంద‌ని ఆశిద్దాం.

More News

బాహుబలి 2 రిలీజ్ డేట్ అంటూ బాలీవుడ్ ప్రచారం...

దర్శకథీర రాజమౌళి బాహుబలి సినిమాతో ఎంతటి సంచలనం సృష్టించారో తెలిసిందే.ఇప్పుడు బాహుబలిని మించి సక్సెస్ సాధించేలా బాహుబలి 2 తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ కోసం ట్రై చేస్తున్న ప్లాప్ డైరెక్టర్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 మూవీ చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదే ఉంది.

ఖ‌చ్చితంగా ఆయ‌న‌తో సినిమా చేస్తానంటున్న నాని

యువ హీరో నాని ఖ‌చ్చితంగా సినిమా చేస్తానంటున్నాడు ఎవ‌రితో అనుకుంటున్నారా...?  భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన మ‌ణిర‌త్నంతో..ఇటీవ‌ల మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన చిత్రం ఓకె బంగారం.

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆకాష్ పూరి..

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి.

ఆలోచనలో పడ్డ బాలయ్య...

నందమూరి నట సింహం బాలకృష్ణ వందో సినిమాను సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.