చిత్రీకరణ చివరి దశలో ఆమని 'అమ్మ దీవెన'

  • IndiaGlitz, [Monday,April 29 2019]

సత్య ప్రకాష్ తనయుడు నటరాజ్ ను హీరోగా పరిచయం చెస్తూ, ఆమని, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతొన్న చిత్రం అమ్మ దీవెన. శివ ఏటూరి దర్శకుడు. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎత్తరి గురవయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు శివ మాట్లాడుతూ.. అమ్మ దీవెన ప్రతి తల్లి తన కుటుంబం కోసం పడే‌ కష్టం, ఆరాటం,జీవన పోరాటాలను ప్రధానాంశంగా తీసుకుని తీస్తొన్న చిత్రం .చివరి షెడ్యూల్ చిత్రీకరణ త్వరలో చెయనున్నాము. ఒక పాట , ఒక ఫైట్ మినహా చిత్రీకరణ పూర్తయింది.మదర్ సెంటిమెంట్ తో పాటు యూత్ ను ఆకట్టుకునె అంశాలతో ఈ చిత్రముంటుందని అన్నారు.‌

నిర్మాత గురవయ్య మాట్లాడుతూ.. మా కుటుంబం లొ జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తీస్తొన్న చిత్రమిది. ఆమని‌ గారి పాత్రలొ ప్రతి కొడుకు తమ తల్లిని చూసుకుంటారు. దర్శకుడు శివ ఈ కథను అద్భుతంగా తెరమీదకు తీసుకు వస్తున్నారు.నటీనటుల సహకారం మరువలేనిది.
త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు
 

More News

'ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్‌కు జోడీ దొరికింది!

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.

రాహుల్‌ ఓడిపోతే రాజకీయాల్లో ఉండను.. మోదీకి ఓటమే!

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

'జెర్సీ' సినిమా ఎప్పటికీ పాతబడదు: రానా ద‌గ్గుబాటి

" 'జెర్సీ' సినిమా ఎప్పటికీ మా టీమ్‌కి స్పెషల్‌గా ఉంటుంది. అందరూ పాతబడిపోవచ్చు కానీ, 'జెర్సీ' సినిమా ఎప్పటికీ పాతబడిపోదు. చాలా చాలా స్పెషల్, ప్రౌడ్‌ సినిమాగా మిగిలిపోతుంది" అని నాని అన్నారు.

నాకు జరిగిన అవమానం నన్ను షాక్‌కు గురిచేసింది!

తనకు జరిగిన అవమానం షాక్‌కు గురిచేసిందని టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

నాని, సుధీర్ బాబు కాంబినేష‌న్‌లో 'వి' ప్రారంభం

నేచుర‌ల్ స్టార్ నాని, హీరో సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ హీరో హీరోయిన్లుగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.36 చిత్రం 'వి'