'అభినేత్రి 2' ట్రైల‌ర్ విడుద‌ల ... మే 31న గ్రాండ్ రిలీజ్‌

  • IndiaGlitz, [Saturday,May 25 2019]

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా, నందితాశ్వేత‌, సోనూసూద్‌, స‌ప్త‌రిగి, కోవై స‌ర‌ళ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'అభినేత్రి 2'. విజ‌య్ ద‌ర్శ‌కుడు. అభిషేక్ పిక్చ‌ర్స్‌, ట్రైడెంట్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై అభిషేక్ నామా, ర‌వీంద్ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 31న సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. శ‌నివారం ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ '' విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'అభినేత్రి' సినిమా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా తెర‌కెక్కిన చిత్ర‌మే 'అభినేత్రి 2'.రెడీ రెడీ.. చ‌క్క‌ని పిల్లా చ‌క్కెర‌బిల్లా పాటల‌కు, టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు టీజ‌ర్ కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సినిమా త‌ప్ప‌కుండా హార‌ర్ ఎంట‌ర్ టైన‌ర్‌గా మెప్పిస్తుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 31న విడుద‌ల చేస్తున్నాం'' అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: ఆయంక బోస్‌, సంగీతం: శామ్ సి.ఎస్‌., ఎడిటింగ్‌: ఆంటోని.

More News

30 ఏళ్లు జగనే సీఎం.. కమెడియన్లే నేడు కింగ్‌లు!

ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ముప్పై ఏళ్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని..

వైఎస్ జగన్ కేబినెట్‌లోని మంత్రులు వీళ్లే...!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మే-30న నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఇండియాలో రికార్డ్ బ్రేక్ చేసిన వైసీపీ ఎంపీ

రాజకీయాల్లో సరిగ్గా ఓనమాలు కూడా రాని వయస్సులో ఎంట్రీ ఇచ్చి.. కనివినీ ఎరుగని రీతిలో ఫ్యాన్ హవాతో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఇండియాలోనే రికార్డు సృష్టించారు.

జగన్ మంచి మనసే కారణం..: ‘కోడికత్తి’ కేసు నిందితుడు

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మరికొన్ని రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోయే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో

'మార్స్' పై వెళ్లేవారికి నాసా ఆహ్వానం..

ఇదేంటి.. మార్స్ పైకి వెళ్లేవారికి నాసా ఆహ్వానం పంపిందా..? అని కొంచం ఆశ్చర్యంగా ఉంది కదా? అవును మీరు వింటున్నది నిజమే.. మార్స్‌ పై వెళ్లడానికి నాసా నే స్వయాన నోటిఫికేషన్ ఇచ్చింది.