అభిషేక్‌, ఐశ్వర్య, జయాబచ్చన్‌ల కరోనా ఫలితమిదే...

  • IndiaGlitz, [Sunday,July 12 2020]

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అనే వార్త పెను సంచలనాన్ని రేపింది. విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులు సైతం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో అమితాబ్ కుమారుడు, బాలీవుడ్ ప్రముఖ హీరో అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే అమితాబ్ మనవడి(కూతురు శ్వేతా బచ్చన్ కుమారుడు)కి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐశ్వర్యారాయ్ బచ్చన్, జయాబచ్చన్‌లకు మాత్రం నెగిటివ్ వచ్చింది. కాగా.. అభిషేక్‌కి కూడా పాజిటివ్ అని తేల‌డంతో ‌ముంబైలో అమితాబ్ చికిత్స‌ పొందుతున్న‌ నానావతి ఆసుపత్రిలోనే ఆయన కూడా చేరారు. మిగిలిన కుటుంబ స‌భ్యులు, స్టాఫ్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది.

More News

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌..

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏపీలో భయాందోళన రేకెత్తిస్తున్న కరోనా కేసులు..

ఏపీలో కరోనా కేసులు భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

విశ్వ‌క్ సేన్‌కు క్రేజీ ఆఫ‌ర్‌

‘వెళ్లిపోమాకే’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విశ్వ‌క్‌సేన్‌కు ‘ఈన‌గ‌రానికి ఏమైంది’ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

ప్రగతి భవన్‌‌కు కేసీఆర్.. అన్ని విమర్శలకూ చెక్..

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు వచ్చారు. కాగా.. సీఎం కేసీఆర్ ఎక్కడా..

ఇంత నిర్లక్ష్యమా? ఇది మీకు తగునా?

కరోనా మృతదేహాన్ని అత్యంత జాగ్రత్తగా తరలించాలి. నిబంధనల ప్రకారమైతే తరలించే సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి..