ఐశ్వర్య షూటింగ్ లో ప్రమాదం...

  • IndiaGlitz, [Monday,November 06 2017]

ఐశ్వ‌ర్యరాయ్ బ‌చ్చ‌న్ ప్ర‌స్తుతం ఫ‌న్నెఖాన్ అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. అది బైక్ ప్ర‌మాదం. దీనిలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గాయ‌ప‌డింది. వెంట‌నే చిత్ర‌యూనిట్ అప్ర‌మ‌త్త‌మై అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని, ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వ్య‌క్తిపై కేసును న‌మోదు చేశామ‌ని కూడా తెలిపారు.

ఐశ్వ‌ర్య‌రాయ్‌తో పాటు రాజ్‌కుమార్ రావ్‌, అనిల్‌కపూర్‌లు ఈ సినిమాలో న‌టిస్తున్నార‌న‌టి స‌మాచారం. అతుల్ మంజ్రేక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ అసిస్టెంట్ డైరెక్టర్ కోలుకుంటుంద‌ని, ఆమె చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకోవ‌డం వ‌ల్ల‌నే ప్ర‌మాదం జ‌రిగింద‌ని కూడా యూనిట్ తెలియ‌జేసింది.

More News

శివాజీ రాజా ముఖ్య పాత్రలో 'అమ్మాయిలంతే..అదో టైపు'

అమ్మాయిల లొని  ఎమోష‌న‌ల్ యాంగిల్‌ను,  తండ్రి తనయల రిలేషన్ హైలెట్ చెస్తూ దర్శ కుడు కృష్ణమ్ రూపొందిస్తొన్న చిత్రం 'అమ్మాయిలంతే ..అదోటైపు'.

నవంబ‌ర్ 17న 'దేవిశ్రీ ప్ర‌సాద్‌' విడుద‌ల‌

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి

భరత్ ఆర్ట్ ప్రొడక్షన్స్..  ప్రొడక్షన్ నెంబర్ వన్ గా బండారు దానయ్య కవి దర్శకత్వంలో కదిరి శేఖర్ బాబు నిర్మిస్తున్న చిత్రం 'డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి'.

కార్తితో అఖిల్ హీరోయిన్‌...

హీరో కార్తి ఇప్పుడు వ‌రు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తి ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సినిమా సాగుతుంది.

పురాత‌న భ‌వంతిలో త్రిష ఏం చేస్తుంది?

చెన్నై సొగ‌స‌రి త్రిష ఇప్పుడు వ‌రుస అవ‌కాశాల‌తో బిజీ బిజీగా ఉంది. చేతి నిండా సినిమాలున్నాయి. ఈ అమ్మ‌డు,  రీసెంట్‌గా విక్ర‌మ్‌, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'సామి  స్క్వేర్' సినిమా నుండి త‌ప్పుకుంది.