హీరోగా మారుతున్న నటుడు...

  • IndiaGlitz, [Monday,February 20 2017]

జ్యోతిల‌క్ష్మీ, ఘాజీ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన ప్ర‌దీప్ మ‌ద్దాలి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రంలో స‌త్యదేవ్ హీరోగా న‌టిస్తుంటే..హీరోయిన్‌గా పూజా ఝ‌వేరి న‌టిస్తుంది. రైట్ రైట్‌, ద్వార‌క చిత్రాల్లో న‌టించిన పూజా జ‌వేరి ఈ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకుంది. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొంద‌నున్న ఈ చిత్రం ఇటు స‌త్య‌దేవ్‌కు, అటు పూజా ఝ‌వేరి మంచి బ్రేక్ తెస్తుంద‌ని ఇద్ద‌రూ పాజిటివ్‌గా ఉన్నారు. పూరి శిష్యుడు ప్ర‌దీప్ గురువుకు భిన్నంగా థ్రిల‌ర్ కాన్సెప్ట్‌తో సినిమా చేస్తుండ‌టం విశేషం.

More News

స్టైలిష్ లుక్ లో చైతు...

అక్కినేని నాగచైతన్య ఇప్పుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

బాలయ్య దర్శకుడు కన్ ఫర్మ్ అయినట్టే....

తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో ఇటు ప్రేక్షకులు,అటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న నందమూరి బాలకృష్ణ 101 వ

అతిథి పాత్రలో రానా....

రీసెంట్ గా 'ఘాజీ' వంటి డిఫరెంట్ మూవీతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో దగ్గుబాటి రానా

ఫ్యాక్షన్ ఏరియాకు మహేష్...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురగదాస్ కాంబినేషన్ లో ఎన్.వి.ప్రసాద్,ఠాగూర్ మధు నిర్మిస్తున్న చిత్రం'సంభవామి' (వినిపిస్తున్న పేరు).

శృతి కావాలంటున్న యంగ్ హీరో....

అల్లుడు శీనుతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్,తొలి చిత్రంలోనే స్టార్ హీరోయిన్ సమంతతో జత కట్టాడు.