నాగ్‌తో అదితిరావు హైద‌రి...

  • IndiaGlitz, [Saturday,September 08 2018]

కింగ్ నాగార్జున ఇప్పుడు రెండు ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తున్నారు. అందులో ఒక‌టి బాలీవుడ్ చిత్రం 'బ్ర‌హ్మాస్త్ర' కాగా.. మ‌రో చిత్రం తెలుగు, త‌మిళంలో రూపొందుతుంది. గురువారం ఈ సినిమా షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

ధ‌నుష్ హీరోగా నాగార్జున‌తో న‌టిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో ఆదితిరావు హైద‌రి హీరోయిన్‌గా ఎంపిక కావ‌డం విశేషం. తెలుగులో ఈ ఏడాది స‌మ్మోహ‌నంతో స‌క్సెస్ అందుకున్న అదితి.. వ‌రుణ్‌తేజ్‌తో అంత‌రిక్షం సినిమాలో కూడా న‌టిస్తుంది.

త్వ‌ర‌లోనే ఈమె న‌టించిన న‌వాబ్ ఈ నెల‌లోనే విడుద‌ల కానుంది. కాగా త‌మిళంలోనే మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో 'సైకో' సినిమాలో కూడా అదితి న‌టించ‌నున్నారు. తెలుగు కంటే కోలీవుడ్‌లోనే అదితి వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటుంది.

More News

విక్ర‌మ్ స్టైల్లో మాస్ మ‌హారాజా?

మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. 'ఖతర్నాక్', 'కిక్', 'దేవుడు చేసిన మనుషులు' సినిమాల

'అర‌వింద స‌మేత' ఆడియో ఎప్పుడంటే...?

ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా 'అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌'. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తోంది.

'ఇష్టంగా' ఫస్ట్ లుక్ విడుదల

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి.రుద్ర దర్శకత్వంలో  అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ "ఇష్టంగా".

వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 12న వస్తోన్న 'ఎందుకో ఏమో'

మహేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నందు,నోయల్‌, పునర్నవి భూపాలం  హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం 'ఎందుకో ఏమో'.

ఇప్పుడు బుల్లితెర‌పై కూడా...

కృష్ణ త‌న‌య‌.. మ‌హేశ్ సోద‌రి.. నిర్మాత.. ద‌ర్శ‌కురాలు అయిన మంజుల ఘ‌ట్ట‌మ‌నేని వెండితెర నుండి బుల్లితెర‌కు రావ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటంది.