పాతికేళ్ల తర్వాత...

  • IndiaGlitz, [Monday,July 10 2017]

దాదాపు పాతికేళ్ళ తర్వాత సంజయ్‌దత్‌, శ్రీదేవి మరోసారి జత కట్టనున్నారు. 1993లో వచ్చిన 'గుమ్రా' అనే చిత్రంలో సంజయ్‌దత్‌, శ్రీదేవి కలిసి నటించారు. ఇప్పుడు కరణ్‌జోహార్‌, సాజిద్‌ నదియాద్‌వాలా కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో మళ్లీ కలిసి నటించబోతున్నారు. ఈ ఇద్దరితో పాటు వరుణ్‌ధావన్‌, అలియా భట్‌, సోనాక్షిసిన్హా తదితరులు కూడా ఈ చిత్రంలో నటిస్తారట.

ఇటీవల నటిగా యాబై వసంతాలను పూర్తి చేసుకున్న శ్రీదేవి 'మామ్‌' చిత్రంలో నటించారు. త్వరలోనే తన తదుపరి సినిమాకు రెడీ అవుతున్నారు. మరో వైపు సంజయ్‌ దత్‌ 'భూమి' అనే సినిమాలో నటిస్తున్నారు. సంజయ్‌దత్‌ ఇప్పుడు చేస్తున్న సినిమాను పూర్తి చేసుకోగానే శ్రీదేవితో చేయబోయే సినిమా కోసం సన్నద్ధమవుతారు.

More News

'ఏజంట్ భైరవ' ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు: బెల్లం రామకృష్ణారెడ్డి

పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై విజయ్,కీర్తి సురేష్,జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం 'ఏజంట్ భైరవ'.

సీక్వెల ప్లాన్ లో శంకర్...

'జెంటిల్మేన్','భారతీయుడు'నుండి విడుదల కాబోతున్న '2.0' వరకు ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్.

విక్రమ్ సరసన కమల్ తనయ?

కమల్హాసన్ ఇంట్లో కళామతల్లి కొలువై ఉంటుందని అంటారు.

రాధిక భర్తకు దూరంగా ఉంటోందా?

కన్నడ నటి రాధిక తన భర్త కుమారస్వామికి దూరంగా ఉంటోందా?.. అవుననే పలువురు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రాధిక 2006లో పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించారు.

సురేందర్ రెడ్డి కొత్త వ్యాపారం

సురేందర్రెడ్డి పేరు వినగానే టాలీవుడ్ స్టైలిష్ డైరక్టర్ అనే మాట గుర్తుకొచ్చేస్తుంది. ఆయన తెరకెక్కించే సినిమాల్లో స్టైలిష్ అంశాలు ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తూనే ఉంటాయి.