తొలి పార్టీగా ‘ఎంఐఎం’ ఆల్‌టైమ్ రికార్డ్!

  • IndiaGlitz, [Friday,September 27 2019]

రాజకీయ పార్టీలు రాణించాలంటే సోషల్ మీడియా ఏ విధమైన కీలకపాత్ర పోషిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు.. ఒకప్పుడు రాజకీయ నాయకుడు ఇంటింటికి వెళ్లేవాడు.. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు దాదాపు లేవు.. సోషల్ మీడియాతోనే ప్రచారం అంతా సాగిపోతోంది. ఈ సోషల్ మీడియా వల్లనే పార్టీలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కూడా. ఇదే సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లివ్వడం.. విమర్శలు గుప్పించడానికి ఇదే మీడియానే వేదికగా మారుతోంది.

ఇక అసలు విషయానికొస్తే.. టిక్ టాక్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇంతవరకూ దీన్ని ఏ పొలిటికల్ పార్టీ టచ్ చేయలేదు. అయితే ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పార్టీ ఎంఐఎం పార్టీ.. టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టింది. అంటే ఇకపై పొలిటికల్ వ్యవహారాలు కూడా టిక్‌టాక్‌లో చూడొచ్చన్న మాట. కాగా.. టిక్‌టాక్‌లో ఖాతా తెరిచిన తొలి పార్టీగా ఎంఐఎం ప్రత్యేకతను సాధించిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఎంఐఎంకు 7 వేలకు పైగా ఫాలోయర్లు చేరిపోవడం విశేషమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఎంఐఎం పార్టీ మాత్రమే ఖాతా తెరిచింది.. మున్ముంథు ఈ బాటలో ఎన్ని పార్టీలు నడుస్తాయో వేచి చూడాలి మరి.

More News

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా పేరులో మార్పు

`నాపేరుసూర్య నా ఇల్లు ఇండియా` సినిమా త‌ర్వాత బ‌న్నీ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `అల‌.. వైకుంఠ‌పుర‌ములో..`.

చిరంజీవి - కొరటాల చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం ‘సైరా’ తర్వాత.. టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో

'సైరా' లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ

మెగాభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్ర&#

సంచలన నిర్ణయం తీసుకున్న పూరి, ఛార్మి

ఈ ఏడాది విడుద‌లైన `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హీరో రామ్‌, డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ హిట్ కొట్టారు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్  భారీ విజ‌యాన్ని సాధించింది.

పొలిటిక‌ల్ ఎంట్రీపై ర‌జ‌నీ, క‌మ‌ల్‌ల‌కు చిరు స‌ల‌హా

టాలీవుడ్‌లో నెంబ‌ర్ స్టార్‌గా రాణించిన మెగాస్టార్ చిరంజీవి త‌న మిత్రులైన ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌ల‌ను రాజ‌కీయాల్లోకి రావ‌ద్దు అంటూ సూచ‌న చేశారు.