'సాహో' లో ఎయిర్ టెల్ అమ్మ‌డు

  • IndiaGlitz, [Tuesday,October 09 2018]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, త‌మిళ‌, హిందీ భాషల్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

తెలుగు, హిందీ, త‌మిళ‌ భాషల్లో ఈ సినిమా విడుదల కానుండడంతో పాటు.. ప్రభాస్ క్రేజ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని నిర్మాతలు భావిస్తుండడంతో.. బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది. కాగా.. వచ్చే ఏడాది ప్రథ‌మార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది. కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో షా షా ఛైత్రీ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంద‌ట‌. తెలుగు ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్ సినిమా త‌ర్వాత షాషా ఛైత్రీ న‌టిస్తున్న చిత్ర‌మిదే.

More News

'మిస్ట‌ర్ మ‌జ్ను' వాయిదా?

అఖిల్ మూడో సినిమా 'మిస్ట‌ర్ మ‌జ్ను'. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మాణంలో రూపొందుతోంది.

మ‌హేశ్ కొత్త రికార్డ్‌!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఓ కొత్త రికార్డుకి శ్రీకారం చుట్టారు. సోష‌ల్ మీడియా వేదిక‌లో భాగ‌మైన ట్విట్ట‌ర్‌లో మ‌హేశ్‌కు ఏడు ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ రీచ్ అయ్యార‌ట‌.

హిట్ పెయిర్‌ రిపీట్ అవుద్దా!!

'ఛ‌లో' సినిమాతో హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా హీరో నాగ‌శౌర్య స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

'మోని' పాటలు విడుదల

లక్కీఏకారి, నాజియా హీరో హీరోయిన్లుగా అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  రంజిత్ కోడిప్యాక  సమర్పణలో సత్యనారాయణ ఏకారి దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషలో  తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం "మోని"

మీ టూ వైర‌ముత్తు

త‌నుశ్రీ ద‌త్తా.. నానా ప‌టేక‌ర్ మ‌ధ్య చేల‌రేగిన కాస్టింగ్ కౌచ్  ప్ర‌కంప‌న‌లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. బాలీవుడ్‌లో తను శ్రీ ద‌త్తా మీ టూ ఉద్య‌మాన్ని స్టార్ట్ చేస్తే..