చైతుతో అఖిల్ ద‌ర్శ‌కుడు?

  • IndiaGlitz, [Tuesday,March 03 2020]

అక్కినేని నాగచైత‌న్య ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్‌స్టోరి సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుద‌ల‌వుతుంది. దీని త‌ర్వాత ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయాడు. సినిమాకు నాగేశ్వ‌ర‌రావు అనే టైటిల్ పెట్టారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా దాదాపు పూర్త‌య్యాయి. అంతా ఓకే అనుకుంటోన్న త‌రుణంలో హీరో మ‌హేశ్ లైన్‌లోకి వ‌చ్చాడు. త‌ను ప‌రుశురాంతో సినిమా చేయాల‌నుకోవ‌డంతో అస‌లు స‌మ‌స్య మొద‌లైంది. మ‌హేశ్‌-వంశీ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఈ ట్రాక్‌లో ప‌రుశురామ్ రావ‌డం చిన్న‌పాటి క‌న్‌ఫ్యూజ‌న్ మొద‌లైంది.

కానీ జ‌రుగుతున్న వ్య‌వ‌హారం చూస్తుంటే చైత‌న్య 'నాగేశ్వ‌ర‌రావు'ను ప‌క్క‌న పెట్టేసిన‌ట్లే ఉన్నారు. ఆ స్థానంలో చైత‌న్య కొత్త ప్రాజెక్ట్‌ను మొద‌లెట్టారు. మ‌నం చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ చైత‌న్య‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. గ్యాంగ్ లీడ‌ర్ డిజాస్ట‌ర్ త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించ‌బోయే చిత్ర‌మిదే.

More News

'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్' మార్చి 6న విడుద‌ల

దూసుకుపోతున్న ప్రభుదేవా తొలిసారిగా ఓ పోలీస్ గెటెప్ లో

‘స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్‌తో యూత్ బీ కేర్ ఫుల్..

‘స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ లేదా ‘ట్రిప్పింగ్ జంప్’ పట్ల ప్రజలు ముఖ్యంగా యువత ఆకర్షితులవ్వడం ఆందోళన కలిగిస్తోందని..

అడ్డంగా బుక్కయిన విరాట్ కోహ్లీ!

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తరుచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందు, మైదానంలో

గ్రామ వలంటీర్లపై లోకేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు

లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్‌ అందజేసి ‘గ్రామ వలంటీర్లు’ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

‘వకీల్‌ సాబ్’కు పోటీగా ‘డైరెక్టర్ సాబ్’ వచ్చేశాడు!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 26వ చిత్రానికి ‘వ‌కీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన సంగతి తెలిసిందే. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,