ఒడిశాకు కోటి రూపాయ‌లు సాయం చేసిన అక్ష‌య్‌

  • IndiaGlitz, [Tuesday,May 07 2019]

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నాడు. ఫొని తుపాను కార‌ణంగా ఒడిశా తీవ్ర న‌ష్టాన్ని ఎదుర్కొంది. ఆస్థి న‌ష్టంతో పాటు ప్రాణ న‌ష్టం కూడా సంభ‌విచింది.

ఒడిశాకు అన్నీ రాష్ట్రాల వాళ్లు తమ వంతుగా స‌హాయ చ‌ర్య‌లు ప్రార‌భించారు. సినీ ప్ర‌ముఖులు కూడా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. అయ్‌కుమార్ ఒడిశా రాష్ట్రానికి కోటి రూపాయ‌లు విరాళం ఇచ్చాడు.

గ‌తంలో త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్ర ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న‌ప్పుడు కూడా అక్ష‌య్‌కుమార్ విరాళాల‌ను ప్ర‌క‌టించారు.

More News

బుల్లెట్ బైక్స్‌లో సమస్యలు.. 7000 వాహనాలు వెనక్కి...

బుల్లెట్ బైక్స్ అంటే నేటి యూత్ తెగ ఇష్టపడుతోంది. నేటి యువతను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇప్పటి వరకూ ఉన్న బ్రాండ్ బైక్స్‌ అన్నీ బుల్లెట్ వచ్చిన తర్వాత అనుకున్నంతగా సేల్ కాలేదు.

జూన్ 7న అజయ్ స్పెషల్

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో ప్రతి నాయకుడిగా నటించి

ప్రియాంక చోప్రాను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌

న‌టి ప్రియాంక చోప్రాను నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కార‌ణం మీట్ గాలా 2019. అమెరికా సోమ‌వారం ఈ వేడుక సోమ‌వారం అమెరికాలో ప్రారంభ‌మైంది.

సందీప్ కిష‌న్ 'తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్‌' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'తెనాలి రామ‌కృష్ణ బి.ఎ బి.ఎల్‌'. 'కేసులు ఇవ్వండి ప్లీజ్‌' ట్యాగ్ లైన్‌.  తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా రూపొందుతోంది.

ధ‌నుష్ చిత్రానికి హాలీవుడ్ అవార్డ్‌

టాలీవుడ్‌, బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన కోలీవుడ్ హీరో ధ‌నుష్‌. ఈయ‌న హీరోగా న‌టించి తొలి హాలీవుడ్ చిత్రం `ది ఎక్ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ఫ‌కీర్‌`. ఇంగ్లీష్‌, స్పెయిన్ భాషల్లో...