అల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం నాకేం భయం రిలీజ్ వాయిదా..!

  • IndiaGlitz, [Wednesday,November 09 2016]

అల్ల‌రి న‌రేష్ హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హర్ర‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మించారు. హ‌ర్ర‌ర్, ఎంట‌ర్ టైన్మెంట్, స‌స్పెన్స్...ఇలా ప్రేక్ష‌కులు కోరుకునే అంశాల‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు.
అల్ల‌రి న‌రేష్ - జి.నాగేశ్వ‌ర‌రెడ్డి కాంబినేష‌న్లో వ‌చ్చిన సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్ చిత్రాలు సూప‌ర్ స‌క్సెస్ సాధించాయి. దీంతో వీరి కాంబినేష‌న్లో వ‌స్తున్న ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం విజ‌యం సాధించి హ్యాట్రిక్ మూవీగా నిలుస్తుంది అని టీమ్ న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇదిలా ఉంటే...ఈ చిత్రాన్ని ఈనెల 11న రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆత‌ర్వాత 11 కాదు 12 న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే... క‌రెన్సీ ఎమ‌ర్జెన్సీ వ‌ల‌న ఇప్పుడు 12న కూడా రిలీజ్ చేయ‌కుండా వాయిదా వేసారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేయ‌నున్నారు.

More News

వినాయక్ దర్శకత్వంలో గోపీచంద్.....

సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150తో బిజీగా ఉన్నాడు.

ప్రాఫిట్ లో భేతాళుడు....

నకిలీ,డా.సలీంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ ఆంటోని బిచ్చగాడుతో కమర్షియల్గా సెన్సేషనల్ సక్సెస్ ను అందుకున్నాడు.

100 పుణ్యక్షేత్రాల శాతకర్ణి యాత్ర ప్రారంభం..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

ఈవారం సినిమాలు వాయిదా..?

అక్కినేని నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ఈనెల 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

సందీప్ కిషన్ - మెహరీన్ కౌర్ జంటగా సుసీంధరన్ దర్శకత్వంలో రూపొందే చిత్రం ప్రారంభం!

2013లో చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న 'స్వామి రారా' తో నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన యువ ప్రతిభాశాలి,'లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్'