సీక్వెల్ ప్లాన్ లో అల్ల‌రి న‌రేష్‌..!

  • IndiaGlitz, [Friday,September 23 2016]

అల్ల‌రి న‌రేష్ ప్ర‌స్తుతం ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే... గ‌తంలో అల్ల‌రి న‌రేష్ - భీమ‌నేని శ్రీనివాస‌రావు కాంబినేష‌న్లో సుడిగాడు సినిమా రూపొందింది.

ఈ చిత్రం అల్ల‌రి న‌రేష్ కెరీర్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు భీమ‌నేని శ్రీనివాస‌రావు సుడిగాడు సినిమాకి సీక్వెల్ చేసేందుకు ఓ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ రెడీ చేసాడ‌ట‌. క‌థ విని అల్ల‌రి న‌రేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం. సుడిగాడుతో స‌క్సెస్ సాధించిన అల్ల‌రి న‌రేష్ - భీమ‌నేని ఈసారి సీక్వెల్ తో కూడా స‌క్సెస్ సాధిస్తారేమో చూడాలి..!

More News

వేంకటేశుని ఆశీస్సులతో నిర్విఘ్నంగా ఓం నమో వేంకటేశాయ..!

నవరస సమ్రాట్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

మహేష్ దూకుడుకు ఐదేళ్లు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు - శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం దూకుడు.ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్

బోయపాటి శ్రీను - బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమా ప్రారంభం..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాని తెరకెక్కించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను

మ‌జ్నులో అలా చేయ‌డం నాకు కిక్ ఇచ్చింది - నాని

భ‌లేభలేమ‌గాడివోయ్,కృష్ణగాడివీరప్రేమగాధ‌,జెంటిల్మ న్...చిత్రాల‌తో హ్యాట్రిక్సా ధించిన యువ హీరో నాని. విభిన్న క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న నాని తాజా చిత్రం మ‌జ్ను.

మెగాస్టార్ 38 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ‌..!

తెలుగు సినీ ప్ర‌పంచంలో పునాదిరాళ్లు సినిమాతో ప్ర‌వేశించి... చిరు పాత్ర‌లు పోషించే స్ధాయి నుంచి చిరంజీవిగా ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు