కోర్టుకు హాజ‌రు కానున్న బ‌న్ని

  • IndiaGlitz, [Tuesday,January 05 2016]

స్ట‌యిలిష్ స్టార్ అల్లుఅర్జున్ కోర్టుకు హాజ‌రు కావ‌డమేమిట‌ని అనుకుంటున్నారా..కానీ ఇది నిజం. అల్లుఅర్జున్ ఓ భూవివాదం సంద‌ర్భంగా కోర్టు మెట్లాక్కిల్సి వ‌చ్చింది. గతంలో బ‌న్ని కోన్న ల్యాండ్ వివాదంలో చిక్కుకుంది. బ‌న్ని న‌ర్సింగ్ అనే వ్య‌క్తి ద‌గ్గ‌ర ఓ స్థ‌లాన్ని కొన్నారు.

అయితే ఆ స్థ‌లం నాదంటూ రాహుల్ అనే వ్య‌క్తి కేసు ఫైల్ చేయ‌డంతో కోర్టు నోటీసులు అందుకున్న బ‌న్ని ఇప్పుడు కోర్టు హియ‌రింగ్ కోసం లోక్ అదాల‌త్‌కు వెళుతున్నాడ‌ట‌. మ‌రి కోర్టు ఏమ‌ని తీర్పిస్తుందో తెలియ‌డం లేదు. ఈ వివాదం నుండి బ‌న్ని బ‌య‌ట‌కు రావాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు.

More News

భీమవరం టాకీస్ 'బొంబాయి మిఠాయి' ట్రైలర్ ఆవిష్కరణ!

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం'బొంబాయి మిఠాయి'.

రెండు హిట్ సినిమాలు వదిలేసిన రానా...

దగ్గుబాటి రానా బాహుబలి సినిమాలో నటించడం వలన రెండు హిట్ సినిమాలు వదిలేసాడట.ఇంతకీ ఆ రెండు హిట్ సినిమాలు ఏమిటనుకుంటున్నారా..?

క్రిష్ణాష్టమి రిలీజ్ డేట్ ఫిక్స్..

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం క్రిష్టాష్టమి.ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వర్మ తెరకెక్కించారు.

త్రిష పొడిపించుకుంది

ట్రెండీగా ఉండటంలో త్రిష ఎప్పుడూ ఫస్టే ఉంటుంది.ఆల్రెడీ ఎదమీద తేలు బొమ్మతో ఆకట్టుకునే త్రిష తాజాగా మరో టాటూను పొడిపించుకుంది.

కళ్యాణ వైభోగమే రిలీజ్ డేట్...

అలా...మొదలైంది,జబర్ధస్త్ చిత్రాల తర్వాత నందినీ రెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం కళ్యాణ వైభోగమే.