సెంటిమెంట్ నమ్ముకున్న సరైనోడు..

  • IndiaGlitz, [Wednesday,November 04 2015]

అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. బ‌న్ని స్టైల్ మిస్ కాకుండా బోయ‌పాటి వైవిధ్యంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆర్య‌, రేసుగుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి...ఈ చిత్రాలు ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ అయ్యాయి. బ‌న్ని కెరీర్ లో రికార్డ్స్ స్థాయి క‌లెక్ష‌న్స్ సాధించాయి. ఇప్పుడు స‌రైనోడు సినిమాను కూడా సెంటిమెంట్ ప్ర‌కారం ఏప్రిల్ రెండోవారంలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి... ఈసారి సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందో..? లేదో..? చూడాలి.

More News

ఆ విషయం నాకు ఇప్పటికీ అర్ధం కాదు - స్వాతి

అల్లరి చూపులు, ఆకట్టుకొనే అందం, అలరించే మాటలు.. అన్నిటినీ మించి అందరితోనూ కలివిడిగా కలిసిపోయే హుందాతనం ఆమె సొంతం. బుల్లితెరపై ఆమె చేసిన హంగామా చూసి తెలుగు పరిశ్రమ మాత్రమే కాదు.. యావత్ దక్షిణ భారత సినిమా ప్రపంచం ఆశ్చర్యపోయింది, ఆమెను అక్కున చేర్చుకొంది. ఆ నటి పేరు స్వాతి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కథానాయికగా గుర్తింపు తెచ్చుకొన్న

అనుష్క ప్లేస్ లో అంజలి

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు.గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

త్రిష , నయనతార కలిసి నటిస్తున్నారా?

తమిళ చిత్రసీమను తమ గ్లామర్ తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు నయనతార,త్రిషలు ఒకప్పుడు శత్రువుల్లా కీచులాడుకున్నారు.

నవంబర్ 6న రానున్న 'ఆదిత్య' (క్రియేటివ్ జీనియస్)

శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య క్రియేటివ్ జీనియస్ బాలల చిత్రాన్ని భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

డిసెంబర్ 25న 'మామ మంచు..అల్లుడు కంచు' విడుదల

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు,అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మామ మంచు..అల్లుడు కంచు’.డా.మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ,మీనా నటిస్తున్నారు.