భాలీవుడ్ హీరోయిన్ పై కన్నేసిన బన్ని...

  • IndiaGlitz, [Monday,March 06 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా ర‌చ‌యిత ట‌ర్న్‌డ్ డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ తెర‌కెక్కిస్తున్న సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమాకు నా పేరు సూర్య‌..నా ఇల్లు ఇండియా అనే పేరు విన‌ప‌డుతుంది. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ఇంకాఊహ‌గానాలు విన‌ప‌డుతున్నాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ద‌ర్శ‌క నిర్మాత‌లు బాలీవుడ్ చిత్రం ధోనిలో న‌టించిన హీరోయిన్స్ దిశా ప‌టాని, కైరా అద్వానిలో కైరా అద్వానిని న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని స‌మాచారం. దీనికి సంబంధించిన క్లారిటీ త్వ‌ర‌లోనే వ‌స్తుంది.

More News

ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన దర్శక నిర్మాత

ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై సినిమాలను నిర్మిస్తూ,తెరకెక్కిస్తున్న ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ గురించి అందరికీ తెలిసిందే.

'టిక్ టాక్' డిజిటల్ టీజర్ విడుదల

PH ప్రొడక్షన్స్ బ్యానర్ లో ‘హోప్’ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకొని,చంద్రహాస్ సినిమాకి స్వర్ణ నందిని పొంది,సతీష్, దేవకట్టాలాంటి దర్శకుల్ని,

మార్చి 17న 'ఓ పిల్లా నీ వల్లా'

కిషోర్ స్వీయ దర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఓ పిల్లా నీ వల్లా'.

చరణ్ , సుకుమార్ రెగ్యలర్ షూటింగ్....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న చిత్రం

మార్చి 17న 'నేనోరకం'

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం.చిత్రీకరణ పూర్తి చేసుకొంది.సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో