'మ‌హాన‌టి' కోసం అల్లు అర్జున్ పార్టీ

  • IndiaGlitz, [Sunday,May 13 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'మ‌హాన‌టి' టీంకు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నాడ‌ట‌. అలనాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. కీర్తిసురేశ్ టైటిల్ పాత్ర‌లో న‌టించారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌త‌క్వంలో ప్రియాంక ద‌త్ సినిమాను నిర్మించారు.

స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాగ‌చైత‌న్య, మోహ‌న్‌బాబు, ప్ర‌కాశ్ రాజ్, క్రిష్ త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ధారులుగా నటిస్తే... సావిత్రి భ‌ర్త  జెమిని గ‌ణేశ‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించారు.

సినిమా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటూ దిగ్విజ‌యంగా ముందుకు సాగిపోతుంది. రీసెంట్‌గా చిరంజీవి మ‌హాన‌టి యూనిట్‌ను ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి బ‌న్ని ఏకంగా గ్రాండ్ పార్టీ ఇవ్వ‌నుండ‌టం విశేషం. 

More News

అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు - పూరి

ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మాణంలో డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన 'మెహబూబా'

'మ‌హాన‌టి'ని చూస్తుంటే నా గుండె బ‌రువెక్కింది..క‌ళ్లు చెమ‌ర్చాయి: మెగాస్టార్ చిరంజీవి

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై ప్రియాంక‌ద‌త్త్, స్వ‌ప్న ద‌త్త్ నిర్మించిన 'మ‌హాన‌టి' ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

 నారా రోహిత్, జగపతిబాబుల 'ఆటగాళ్లు' ఫస్ట్ లుక్ విడుదల

నారా రోహిత్, జగపతిబాబు ప్రదానపాత్రల్లో పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆటగాళ్లు'.

ఈ నెల 18న వ‌స్తోన్న 'క్రైమ్‌ 23'!!

'బ్రూస్‌ లీ', 'ఎంతవాడుగాని' చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మంజుల‌ తనయుడు.

యువ ద‌ర్శ‌కుడితో చిరు?

ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి త‌దుస‌రి సినిమా గురించి ప‌లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.