అల్లు అరవింద్ క్లాప్ తో ప్రారంభమైన అల్లు శిరీష్ 'ఏబీసీడీ తెలుగు' చిత్రం

  • IndiaGlitz, [Monday,June 18 2018]

అల్లు శిరీష్ కథానాయకుడిగా మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం లో జరిగింది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ హీరో హీరోయిన్ పై క్లాప్ నివ్వగా... సురేష్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు.

అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

బాల నటుడిగా మనల్ని ఎంటర్టైన్ చేసిన మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

More News

సుధీర్ సెంటిమెంట్ క‌లిసొచ్చింది

'ఏమాయ చేసావె' చిత్రంలో స‌మంత అన్న పాత్ర‌లో మెరిసిన సుధీర్ బాబు.. 2012లో విడుద‌లైన 'ఎస్‌.ఎం.ఎస్' చిత్రంతో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేశారు.

'శ్రియ శరణ్' 'నీహారిక కొణిదెల' చిత్రానికి 'వరుణ్ తేజ్' క్లాప్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ "కంచె"  "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" నందమూరి  బాలకృష్ణ "గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశారు.

మా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్‌లో విడుద‌ల‌వుతున్న 'తేజ్ ఐ ల‌వ్ యు' డెఫ‌నెట్‌గా హిట్ అవుతుంది - కె.ఎస్‌.రామారావు

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో

నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో చిరు

కెరీర్ ఆరంభంలో ప‌లు నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లు చేసి న‌టుడిగా  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. పూర్తిస్థాయిలో క‌థానాయ‌కుడి పాత్ర‌లు చేయ‌డం మొద‌లుపెట్టాక‌..

మ‌హేష్ 25.. షూటింగ్‌లో ఎవ‌రుంటారంటే..

భ‌ర‌త్ అనే నేనుతో భారీ విజ‌యాన్ని అందుకున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. స్వ‌ల్ప విరామం త‌రువాత త‌న త‌దుప‌రి చిత్రానికి సిద్ధ‌మ‌య్యారు.