50 ఏళ్ల అమితాబ్‌...

  • IndiaGlitz, [Friday,February 15 2019]

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి నేటికి స‌రిగ్గా 50 సంవ‌త్స‌రాలైంది. స‌రిగ్గా ఇదే రోజున అమితాబ్ న‌టించిన సాథ్ హిందుస్థానీ షూటింగ్ మొద‌లైంది. అమితాబ్ ఐదు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆయ‌న కుటుంబం స‌హా శ్రేయాభిలాషులు, స్నేహితులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ముఖ్యంగా అమితాబ్ త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ వైర‌ల్ అవుతుంది. ఆయ‌న నా ఐకాన్‌.. అంత కంటే ఎక్కువ‌.. నా తండ్రి, గైడ్, విమ‌ర్శ‌కుడు. 50 ఏళ్ల క్రితం ఇదే రోజు ఆయ‌న త‌న సినీ జీవితాన్ని ప్రారంభించారు.

నేటికి ఆయ‌న‌కు ప‌నిపై ఉన్న నిబ‌ద్ధ‌త‌, శ్ర‌ద్ధ‌, ప్రేమ ఏమాత్రం త‌గ్గలేదు. నేను ఆయ‌న గ‌దికి విషెష్ చెప్ప‌డానికి వెళితే త‌యారవుతున్నారు. ఎక్క‌డికి నాన్నా అని అంటే.. ప‌నికి అని స‌మాధానం ఇచ్చారంటూ అభిషేక్ పోస్ట్ చేశారు. అన్నారు.

More News

'క్రేజీ కేజీ ఫీలింగ్' ఈ నెల 22న విడుదల

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం  " క్రేజీ క్రేజీ ఫీలింగ్ ". సంజయ్ కార్తీక్ దర్శకుడు.  విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటించారు.

అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రీయ సరన్ నరకాసురుడు ఫస్ట్ లుక్ విడుదల.. 

అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రీయ సరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నరకాసురుడు ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ లో అందరూ చాలా ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్నారు

రక్తం మరుగుతోంది.. ఇక 2.0 సర్జికల్ దాడులే!?

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఉగ్రమూకల దాడిని తీవ్రంగా ఖండించిన టాలీవుడ్

జమ్ముకశ్మీర్‌‌‌‌లోని పుల్వామా ఉగ్రదాడిలో మొత్తం సుమారు 42మంది అమరులయ్యారని తెలుస్తోంది.

యాక్ష‌న్ చేయ‌బోతున్న సిమ్రాన్‌, త్రిష‌

సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్‌, ఇప్ప‌టి ట్రెండింగ్ స్టార్ త్రిష క‌లిసి ఓ యాక్ష‌న్ ఓరియెంటెడ్ మూవీలో న‌టించ‌బోతున్నారు. సుమంత్ రాధాకృష్ణ‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు.