మిస్సవుతున్న అమీ జాక్సన్

  • IndiaGlitz, [Monday,November 23 2015]

'ఐ' సినిమా కోసం త‌న అందాల‌తో ఐ ఫీస్ట్ ఇచ్చింది ఫారిన్ బ్యూటీ అమీ జాక్స‌న్‌. ఆ సినిమా ఇచ్చిన గుర్తింపుతో త‌మిళంలో ఈ ముద్దుగుమ్మ ఫుల్‌బిజీగా మారిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు త‌మిళ చిత్రాలున్నాయి. విజ‌య్ 59వ చిత్రం, ధ‌నుష్ 'తంగ‌మ‌గ‌న్‌', ఉద‌య‌నిధి స్టాలిన్ 'గెత్తు'లే ఆ మూడు సినిమాలు.

వీటిలో 'తంగ‌మ‌గ‌న్‌', 'గెత్తు'.. ఒకే రోజున (డిసెంబ‌ర్ 18) రిలీజ్ కానున్నాయ‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ రెండు చిత్రాలు వారం గ్యాప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయ‌ని వినిపిస్తోంది. 'తంగ‌మ‌గ‌న్' మొద‌ట అనుకున్న‌ట్లుగానే డిసెంబ‌ర్ 18న రానుండ‌గా.. 'గెత్తు' డిసెంబ‌ర్ 25కి వాయిదా ప‌డింది. దీంతో ఒకే రోజున త‌న సినిమాల‌తో ఇచ్చే డ‌బుల్ ధ‌మాకాని మిస్స‌వుతున్న‌ట్ల‌య్యింది అమీకి.

More News

మూడున్నర కోటి తీసుకుంటున్న నయనతార?

హిట్ రేట్ ఉంటే..ఎంత డిమాండ్ చేసినా చెల్లుబాట వుతుంటుంది ఒక్కోసారి.ఆరేడేళ్ల క్రితం ఇలియానా కోటి రూపాయిల పారితోషికం తీసుకోవడం అప్పట్లో సంచలన వార్తగా నిలిస్తే..

స‌మంత కొత్త చిత్రం తారుమారు

'క‌త్తి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత విజ‌య్‌, స‌మంత జోడీ మ‌రోసారి క‌నువిందు చేయ‌నుంది. 'రాజా రాణి' ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో అమీ జాక్స‌న్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

విష్ణుకి వెరైటీగా విషెష్ చెప్పిన‌ ల‌క్ష్మ‌క్క‌..

హీరో మంచు విష్ణు పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా విష్ణు న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర‌దా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ర‌జ‌నీ క‌బాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు.

మెగాస్టార్ ఆ సినిమా చూసాడు...

మెగాస్టార్ 150వ సినిమా గురించి తనే స్వయంగా దసరా లోపు ప్రకటిస్తానని చెప్పారు.దసరా...దీపావళి వెళ్లిపోయాయి..కానీ ఇప్పటి వరకు 150వ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.