మ‌రో హిస్టారిక‌ల్ చిత్రంలో...

  • IndiaGlitz, [Tuesday,September 04 2018]

విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న జ‌గ‌ప‌తిబాబు ప్రస్తుతం చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది అజ‌య్ దేవ‌గ‌ణ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. ఈయ‌న బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నసినిమా హిస్టారిక‌ల్ సినిమా.

వివ‌రాల్లోకెళ్తే.. ఛ‌త్ర‌ప‌తి శివాజీ ముఖ్య అనుచ‌ర వ‌ర్గానికి చెందిన తానాజీ పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తున్నారు. ఓం రావ‌త్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. తానాజీ అనే టైటిల్‌తోనే సినిమా తెర‌కెక్క‌నుంది.

వ‌యాకామ్‌18తో పాటు అజ‌య్‌దేవ‌గ‌ణ్ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. ఇందులో జ‌గ్గూభాయ్ ఓ కీల‌క‌పాత్ర‌ను పోషిస్తున్నారు. ఆయ‌న లుక్‌కి సంబంధించిన ఫోటో ఒక‌టి వైర‌ల్ అవుతుంది. ఈ ఏడాది సైరా న‌ర‌సింహారెడ్డితోపాటు జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్న మ‌రో హిస్టారిక‌ల్ మూవీ తానాజీ కావ‌డం విశేషం. 

More News

పేపర్ బాయ్ చిత్రాన్ని ప్రతిఒక్కరూ అప్రిషేయట్ చేస్తున్నారు - సంపత్ నంది.

సంతోష్ శోభన్ , రియా సుమన జంటగా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్ , ప్రచిత్ర క్రియేషన్స్ బ్యానర్లు పై సంపత్ నంది, రాములు

సెప్టెంబర్ 21న  "నన్నుదోచుకుందువ‌టే" గ్రాండ్ రిలీజ్

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా,  సుధీర్ బాబు ప్రొడక్షన్స్  బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే..

'ప్రేమకు రెయిన్ చెక్' సెప్టెంబరు 7 న విడుదల

"రెయిన్ చెక్" అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో

ఈనెల 14న 'జనతా హోటల్' రిలీజ్

వరుస హిట్ చిత్రాలతో నిర్మాతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురేష్ కొండేటి తాజాగా ఓ ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

చ‌ర‌ణ్ షెడ్యూల్ షురూ!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.