బాలీవుడ్‌లోకి మ‌రో విజ‌య్ దేవ‌రకొండ‌ చిత్రం...

  • IndiaGlitz, [Thursday,January 03 2019]

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు పిచ్చ క్రేజ్ ఉంది. వ‌రుస సినిమాల‌తో స‌క్సెస్‌ఫుల్ ట్రాక్‌లో దూసుకెళ్తున్నాడీ కుర్ర హీరో. విజ‌య్ దేవ‌ర‌కొండ గాలి ఏకంగా బాలీవుడ్ రేంజ్‌లో వీస్తుంది. ఈయ‌న న‌టించిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని 'క‌బీర్ సింగ్' పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

కాగా ఇప్పుడు గత ఏడాది సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రం 'గీత గోవిందం'. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర వంద‌కోట్ల హీరోగా మారాడు. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.

ద‌ర్శ‌కుడెవ‌ర‌నేది తెలియ‌డం లేదు. కానీ..'ద‌ఢ‌క్' ఫేమ్ ఇషాన్ హీరోగా న‌టించ‌బోతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.

More News

సింగ‌ర్‌ను పెళ్లి చేసుకోనున్న తేజ హీరోయిన్‌

హీరోయిన్స్ సోన‌మ్ క‌పూర్‌, దీపికా ప‌దుకొనే, ప్రియాంక చోప్రా.. ఇలా హీరోయిన్స్ అంద‌రూ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. వీరి బాట‌లోనే పెళ్లి చేసుకోబోతుంది మ‌రో హీరోయిన్‌.

రోమియో ప్ర‌భాస్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా 20వ చిత్రం ..'జిల్' ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్క‌నుంది.

రెండు కోట్ల సెట్‌.. రెండు నిమిషాలు..

22 ఏళ్ల త‌ర్వాత క‌మ‌ల్‌ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఓ భారీ సెట్‌ను 2 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్నార‌ట‌.

'వైదేహి' ట్రైల‌ర్ లాంచ్‌

యాక్టివ్ స్టూడియోస్ ప‌తాకంపై ఎ.జి.ఆర్‌. కౌశిక్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `వైదేహి`. ఎ.జ‌న‌నీ ప్ర‌దీప్ నిర్మాత‌. ఎ.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ ద‌ర్శ‌కుడు. ఈయ‌న దివంగ‌త న‌టుడు ఏవీయ‌స్ త‌న‌యుడు.

ఫిబ్రవరి 9న 'పలాస 1978' చిత్రీకరణ ప్రారంభం.

'లండన్ బాబులు' ఫేం రక్షిత్ హీరొగా , నక్షత్ర ను హీరొయిన్ గా పరిచయం చెస్తూ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం 'పలాస 1978'.