మ‌ల్టీస్టార‌ర్‌లో అను ఇమ్మాన్యుయేల్‌...

  • IndiaGlitz, [Friday,September 14 2018]

మ‌జ్ను చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించిన కేర‌ళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ .. రీసెంట్‌గా విడ‌ద‌లైన శైల‌జారెడ్డి అల్లుడు చిత్రంలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టించింది. వ‌రుస క్రేజీ ప్రాజెక్టుల‌ను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుందీ అమ్మ‌డు.

తాజా స‌మాచారం ప్ర‌కారం అను ఇమ్మాన్యుయేల్ ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో న‌టించ‌డానికి సైన్ చేసింది. వివ‌రాల్లోకెళ్తే.. నాగార్జున‌, ధ‌నుశ్ హీరోలుగా తెలుగు, త‌మిళంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రానికి ధ‌నుశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్ప‌టికే శ‌ర‌త్‌కుమార్‌, అదితిరావు హైద‌రి న‌టిస్తున్నారు. ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్ కూడా న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌.

More News

36 ఏళ్ల త‌ర్వాత‌...

మా భూమి న‌టుడిగా అంద‌రికీ గుర్తున్న సాయిచంద్ ఈ మ‌ధ్య విడుద‌లైన 'ఫిదా' చిత్రంలో సాయిప‌ల్ల‌వి తండ్రి పాత్ర‌లో క‌న‌ప‌డ్డారు.

నాగ‌చైత‌న్య చాలా మెచ్చూర్డ్ ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు: ర‌మ్య‌కృష్ణ

ర‌మ్య‌కృష్ణ గారు మీకు ముందుగా బ‌ర్త్‌డే విషెస్‌.. ఈ పుట్ట‌న‌రోజు కానుక‌గా శైల‌జారెడ్డి అల్లుడు మంచి విజ‌యాన్ని

'మాస్ ప‌వ‌ర్' చిత్రం ఆడియో విడుద‌ల‌

శివ ఫిలిం ఫ్యాక్ట‌రీ బ్యానర్ పై శివ జొన్నలగడ్డ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న  చిత్రం 'మాస్ పవర్'.

అమితాబ్, ఆమీర్ ట్రైల‌ర్ అప్పుడే...

స‌ముద్ర‌పు దొంగ‌లు కాన్సెప్ట్‌పై వ‌చ్చిన సినిమాల్లో హాలీవుడ్ సినిమాలే ఎక్కువ‌.

రామ్‌తో క‌లిసి న‌టించేబోయే స్టార్ ఎవ‌రంటే...

ఈ ఏడాది చిన్న చిత్రంగా విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన చిత్రాల్లో 'ఆర్‌.ఎక్స్ 100' ఒక‌టి. వర్మ శిష్యుడైన అజ‌య్ భూప‌తి సినిమాను డీల్ చేసిన తీరుకి మంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.