రామ్‌తో అనుప‌మ‌....

  • IndiaGlitz, [Monday,January 29 2018]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మేం వ‌య‌సుకు వ‌చ్చాం, సినిమా చూపిస్త మావ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌త్వంలో నిర్మాత దిల్‌రాజు ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి.

సినిమా ఈ నెల నుండి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న అనుప‌ర‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. రామ్ గ‌త చిత్రం 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ'లో కూడా రామ్‌తో అనుప‌మ న‌టించింది.

మొత్తంగా చూస్తే.. రామ్‌తో అనుప‌మ వెంట‌నే రెండో సారి న‌టిస్తుంద‌న్న‌మాట‌. మామ‌-అల్లుళ్ల మ‌ధ్య జ‌రిగే క‌థ‌తో సినిమా తెర‌కెక్కనుంది.

More News

సీరత్ తో సంబంధం లేదంటున్న రాశి ఖన్నా

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘టచ్ చేసి చూడు’.

'కృష్ణార్జున యుద్ధం'లో నాని పాత్ర‌లేమిటంటే..

నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో తెరకెక్కుతున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలు. మేర్లపాక గాంధి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళా సంగీతమందిస్తున్నాడు. కాగా, శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి  చిన్న అంతరాయం కలిగింది.

నాని, కిషోర్ తిరుమల చిత్రం అప్ డేట్

భావోద్వేగభరితమైన సన్నివేశాలని ఎంతో సహజంగా చిత్రీకరించడంలోనూ..

'నా పేరు సూర్య'.. మెసేజ్‌ ఏమిటంటే..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ర‌చ‌యిత వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.  నేటి సమాజంలో ఎవరైతే దేశానికి తక్కువ ప్రాధాన్యతని ఇస్తూ...స్వార్ధంగా జీవిస్తున్నారో....అటువంటి వారికోసం ఈ సినిమా ద్వారా బలమĺ

వేసవి కానుకగా నితిన్ 25

యువ కథానాయకుడు నితిన్ హీరోగా నటించిన 25వ సినిమాని ‘రౌడీ ఫెలో’