అనుష్క‌, అంజ‌లి పాత్ర‌లు దేనిక‌వే ప్ర‌త్యేకం

  • IndiaGlitz, [Thursday,February 21 2019]

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రం 'సైలెన్స్‌'. 'హార్రర్ ధ్రిల్లర్' గా రూపొందుతున్నఈ చిత్రంలో బహుభాషా నటుడు మాధవన్, అనుష్క శెట్టిల‌తో పాటు అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజులతో పాటు హాలీవుడ్ న‌టుడు మైకేల్ మ్యాడ్‌సెన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

'వ‌స్తాడు నా రాజు' ఫేమ్ హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం అనుష్క ఈ చిత్రంలో ఎన్నారై పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. అంజ‌లి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తుంద‌ని స‌మాచారం. మార్చి నెలలో చిత్రం షూటింగ్ అమెరికా లో ప్రారంభం కానుంది.2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల చేసేలా నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

More News

క‌ల్యాణ్ రామ్ కోసం దిల్‌రాజు

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ డెబ్యూ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం '118'.

నిర్మాత రాజ్‌కుమార్ భ‌ర్జాత్యా క‌న్నుమూత

ప్ర‌ముఖ బాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత రాజ్‌కుమార్ భ‌ర్జాత్యా అనారోగ్యంతో గురువారం ఉద‌యం క‌న్నుమూశారు. మైనే ప్యార్ కియా, హ‌మ్ ఆప్ కే హై కౌన్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాలు స‌హా ఎన్నో చిత్రాల‌ను

చంద్రబాబునే తికమకపెడుతున్న తోట బ్రదర్స్..!? 

ఏపీ సీఎం చంద్రబాబునే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అండ్ బ్రదర్స్ బురిడీ కొట్టించాలని చూస్తున్నారా..? పార్టీ మారమని చెబుతూనే లోలోపల అన్నీ సిద్ధం చేసేస్కుంటున్నారా..?

హుందాతనం మరిచిన చంద్రబాబు అండ్ సన్!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మాటలు తూటాలు పేలుతున్నాయ్. ఆ తూటాలు కాస్త రివర్స్ అవుతుండటంతో నేతలు నోరు జారుతున్నారు.

లండన్‌‌ వెళ్లిన జగన్‌‌కు కొన్ని గంటల్లోనే షాక్!?

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కుమార్తె వర్షా రెడ్డితో హాయిగా గడుపుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌‌